livelive అనంతపురం నివాసి శ్రీ పప్పుసాని నాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 18.10.2023 బుధవారం అంబటి గంటారెడ్డి ఫంక్షన్ హాల్ వేదికగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్(వడ్రంగి) యూనియన్ అను సంఘం ,విచ్చేసిన రాష్ట్రవ్యాప్త కార్పెంటర్ వృత్తిదారుల భాగస్వామ్యంతో ఆవిర్భావం జరిగినది. కులమత ప్రస్థావనలేని ఒకటే కులం ఒకటే మతo అది కార్పెంటర్ కులం , కార్పెంటర్ మతం ప్రాతిపదికన ప్రారంభించబడినది. యూనియన్ రథ సారధులు:-
శ్రీ నాగేశ్వర్ రెడ్డిగారు(అనంతపురం) అధ్యక్షుడు గా , శ్రీ పఠాన్ నాయబ్ రసూల్ గారు(గుంటూరు) ప్రధాన కార్యదర్శి గా, శ్రీ తామర పల్లె మోహనరావు గారు(ప.గోదావరి) కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. రాష్ట్ర కార్యవర్గం వివరాలు...
గౌరవ అధ్యక్షులు
శ్రీ నబి రసూల్ గారు
శ్రీ రామచంద్ర ఆచారి గారు
రాష్ట్ర ఉపాధ్యక్షులు
శ్రీ పట్నం అంబికపతి గారు
శ్రీ లక్కొజు సింహాచలం గారు
రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
శ్రీ పప్పుదేసి చంద్రశేఖర్ గారు
రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు : శ్రీ మోహన్ ఆచారి గారు
రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి : శ్రీ గోరంట్ల ఫరూక్ గారు
రాష్ట్ర అధికార ప్రతినిధి: శ్రీ కొడకంటి సురేంద్రబాబు గారు
రాయలసీమ కన్వీనర్ : శ్రీ నాగరాజు గారు నియమించుకోవడం జరిగినది.