పీలేరు కార్పెంటర్స్ కాలనీ కి గౌరవనీయులు శాసనసభ్యులు ఎంపీ గార్లు మాట ఇచ్చినట్లే కాలనీ బోర్ మంజూరు చేయడం జరిగినది. 5/02/24 తేదీ బోర్ వాహనం రావడం జరిగింది. పీలేరు మండల కార్పెంటర్స్ అధ్యక్షులు శ్రీ రెడ్డి బాబు గారు , థి స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ పట్నం అంబికాపతి గారు , కోశాధికారి శంకర ఆచారి గారు పూజ కార్యక్రమం చేసి బోర్ వేయడం ప్రారంభించారు. 60 అడుగుల లోతునుంచే 1" నీళ్లు ప్రారంభం అయ్యి సుమారు 700 అడుగుల లోతువరకు 2" నీళ్లు పుష్కలంగా ఉబికిరావడం మన కార్పెంటర్స్ హర్షతిరేకాలతో ,ఆనందంతో పొంగిపోయారు. 06/03/24 సాయంత్రం వరకు నిరంతరాయం గ బోర్ వేయడం జరిగినది. మంచిమనసుతో చేసేపనులు సఫలం అవుతాయి అన్న నానుడి మరోసారి నిరూపణ అయ్యింది
No comments:
Post a Comment