Wednesday, January 31, 2024

పీలేరు కార్పెంటర్స్ కాలనీ




 30/01/24 , 31/01/24 తేదీల్లో పీలేరు కార్పెంటర్ కాలనీ చదును కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూ చాలవరకు యుద్ధప్రాతిపధికన చేస్తున్నారు. పీలేరు కమిటీ కార్యవర్గం దాదాపు అక్కడే ఉంటూ అక్కడే భోజనం చేస్తూ ఉన్న తీరు వారి ఐక్యమత్యానికి నిదర్శనం. 30/01/24 తేదీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్రబాబు(పాకాల) , రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్ గారు(చిత్తూర్) , మజరాలి గారు స్థలానికి విచ్చేసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పట్నం అంబికాపతి గారిని , రెడ్డిబాబు గారిని , శంకర ఆచారి గారిని  అభినందించడం జరిగినది.  కొద్దిగా పనులకు అంతరాయం కలిగిన తర్వాత యధావిధిగా పనులు చేయడం జరిగినది. 



No comments:

Post a Comment