Friday, January 26, 2024

కార్పెంటర్స్ జెండా వందనం







 ఈరోజు జనవరి 26 రిపబ్లిక్ డే మరియు ఉమ్మడి గుంటూరు  జిల్లాకు చెందిన నగరం మండలం  చెరుకుపల్లి కార్పెంటర్ యూనియన్ స్థాపించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 4వ వార్షికోత్సవ కార్యక్రమం అలాగే ఒక ర్యాలీ కార్యక్రమం ఈరోజు జరిగినది అలాగే ఇప్పటిదాకా వేరే సంఘానికి అనుబంధంగా  ఉన్నారు అయితే వారు ఇకనుంచి స్టేట్ కార్పెంటర్ వర్కర్స్  యూనియన్ కి  అనుబంధంగా పనిచేయడానికి  ఒక నిర్ణయం తీసుకున్నారు.  ఈ కార్యక్రమంలోది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్  యూనియన్ గౌరవ జనరల్ సెక్రెటరీ అయినాటువంటి పటాన్ నాయబ్ రసూల్ గారి ఆధ్వర్యంలో సంఘ గౌరవ అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లూరి రాజశేఖర్ మరియు నగరం మండల కార్పెంటర్ యూనియన్ అధ్యక్షులు సెనగపాటి సాంబశివరావు మరియు గుంటూరు జిల్లా అధ్యక్షులు అయినటువంటి గౌరీపట్నం సూర్యనారాయణ చెరుకుపల్లి ప్రెసిడెంట్ కారంకి రాజశేఖర్ సెక్రెటరీ బోర గడ్డ రమేష్ మరియు టింబర్ డిపో అధినేత రమణ గారు మరియు మధుగారు యూనియన్ సభ్యులు అందరూ మరియు మధుగారు యూనియన్ సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగినది 



No comments:

Post a Comment