అయోధ్యలో శ్రీరాముడు విగ్రహ ప్రతిష్ట సందర్భంగా పీలేరులో పంచాయతీ ఆఫీస్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పీలేరు కార్పెంటర్ యూనియన్ ఆధ్వర్యంలో మజ్జిగ పానకం పంపిణీ జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబికాపతి ఆచారి, మండల అధ్యక్షుడు రెడ్డి బాబు గారు మండల కోశాధికారి సంకరాచారి గారు గౌరవ సలహాదారులు వేణుమాచారి గారు తిరుమల చారి గారు గౌరవ అధ్యక్షుడు బ్రహ్మచారి గారు చాన్ బాషా గారు కమిటీ సభ్యులు కృష్ణమ్మ ఆచారి వెంకటేష్ రమేష్ ఆచారి శివాచారి వెంకటేష్ ఆచారి గంగాధరం భాస్కరాచారి మునిరాజ్ ఆచారి కడప రామాంజనేయ ఆచారి గారు పాల్గొనడం జరిగింది

No comments:
Post a Comment