స్టేట్ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ రిజిస్టర్ నెంబరు 501
తుని పట్టణంలో కార్పెంటర్ శ్రీ సత్యనారాయణ గారు మరణించడం అందరికి తెలిసిన విషయమే. వారి ఆకస్మిక మరణం వారి కుటుంబ పరిస్థితి కి రాష్ట్రవ్యాప్త కార్పెంటర్స్ స్పందిస్తూ
స్టేట్ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్
అధ్యక్షులు పప్పుసాని నాగేశ్వర్ రెడ్డి గారు 1500
ప్రధాన కార్యదర్శి పఠన్ నయబ్ రసుల్ గారు 1000
కోశాధికారి తామరపల్లి మోహన్ రావు గారు 1000
ఉపాధ్యక్షులు లక్కోజు సింహాచలం శివ గారు 1000
జి సూర్యనారాయణ గారు 1000.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబికా పతి గారు 1000
రాష్ట్ర నాయకులు శంకరాచారి గారు 1000
రాష్ట్ర గౌరవ అధ్యక్షుడుఅబ్దుల్ సలాం గారు 500
రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి చంద్రశేఖర్ గారు 500
రాష్ట్ర గౌరవ అధ్యక్షులునబి రసూల్ గారు 500
తిప్పన వెంకటేశ్వరరావు చిన్ని గారు 500
లక్కోజు వెంకటేశ్వరరావు గారు 500
శనగపాటి సాంబశివరావు గారు 500
నల్లూరి రాజశేఖర్ గారు 500
అన్నమయ్య జిల్లా కన్వీనర్ రెడ్డిబాబు గారు 500
అన్నమయ్య జిల్లా కార్యదర్శి సయ్యద్ రెహమతుల్లా గారు 500
బట్టు వెంకటేశ్వరరావు గారు 500
అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు ఖాసీం అలీ గారు 500
సురేంద్రబాబు గారు పాకాల 200
---------------------------
మొత్తం 13200రూ
యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీ పఠాన్ నాయబ్ రసూల్ గారు , కోశాధికారి శ్రీ తామర పల్లె మోహనరావు గారు , ఉపాధ్యక్షుడు శ్రీ లాక్కోజు సింహాచలం గారి చేతుల మీదుగా ఆ కుటుంబ సభ్యులకు అందచేయడం జరిగినది. సాటి కార్పెంటర్ కష్టానికి స్పందించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు
ఇట్లు
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్




No comments:
Post a Comment